News

వృషణాలలో వాపు అనేది ఇన్‌ఫెక్షన్, గాయాలు, ద్రవం చేరడం, లేదా నరాల సమస్యల వల్ల కలిగే అవకాశం ఉంది. వరిబీజం హెర్నియా, హైడ్రోసెల్ వంటి సమస్యలు శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.
మనలో చాలా మందికి లివర్ డ్యామేజ్ అవుతోంది. దాన్ని రిపేర్ చేయించుకోవడానికి వేలకు వేలు ఖర్చవుతోంది. కానీ ఒక మూలిక ద్వారా..
కరీంనగర్‌కు చెందిన సందీప్ గానుగ నూనె బిజినెస్ స్టార్ట్ చేశాడు. బ్యాంకు ఉద్యోగం మానేసి, సంప్రదాయ పద్ధతిలో నూనె తయారు చేస్తూ ...
కాకినాడ జిల్లా తునిలో జైలు శాఖ ఆధ్వర్యంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంక్ ప్రారంభించి, వారి ...
చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదు. కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే ...
మార్కాపురంలో రూ.1290 కోట్ల విలువైన త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న పవన్ కళ్యాణ్.
విజయనగరం సనాతన గురుకుల ఆశ్రమంలో నిత్యం శ్రీ చక్ర నవార్చన, గాయత్రి, సావిత్రి, సరస్వతి, బాలా త్రిపుర సుందరి దేవతల ఆరాధన జరుగుతుంది.
అనంతపురం లెక్చరర్ మధుసూదన్ తెలుగు సామెతలతో సరళమైన బోధనతో విద్యార్థులకు సాంస్కృతిక మూలాలను గుర్తుచేస్తూ, సృజనాత్మక ఆంధ్ర ...
అల్లూరి సీతారామరాజు జయంతి గోదావరి జిల్లాలో ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ...
ఉత్తరాంధ్రలోని శ్రీ తలుపులమ్మ ఆలయంలో ఆషాడ మాస మహోత్సవాల సందర్భంగా మహిళలు ఊరేగింపుగా పిండి వంటకాలు సమర్పించి, సామూహిక కుంకుమ ...
సోలో బాయ్ చిత్రం మధ్యతరగతి కుటుంబాల సవాళ్లు, ఆర్థిక సమస్యలతో వచ్చే ఇబ్బందులను ఎమోషనల్‌గా చూపిస్తుంది. గౌతమ్ కృష్ణ నటన, కథ, ...